కోనసీమ: ర్యాలి శ్రీ జగన్మోహిని కేశవ & గోపాల స్వామి దేవస్థానంలో శ్రవణా నక్షత్ర మాస కళ్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించబడింది. తదుపరి మాస కళ్యాణం మే 9న జరుగుతుందని ఆలయ ఆర్చకులు తెలిపారు. వివాహం, సంతానం, విద్య, ఉద్యోగం, బదిలీ, పదోన్నతి, విదేశీయానం, ఆరోగ్యం, వ్యాపారం వంటి కోరికల కోసం భక్తులు ఈ మాస కళ్యాణంలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని ఈవో వెంకటరమణ తెలిపారు