PPM: ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను పార్వతీపురంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మంగళవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం భరోసా ఇస్తుందని, ఏ అనారోగ్య సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అలాగే, ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.