VZM: జిల్లాలో ఉన్న పది మండలాల్లో ఉన్న ఆరు ప్రభుత్వ పాఠశాలలు, నాలుగు ప్రైవేట్ పాఠశాలలు ఒక కేంద్రీయ విద్యాలయం కలిసి ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ సర్వే నిర్వహించనున్నట్లు DEO మాణిక్యం నాయుడు సోమవారం తెలిపారు. మొత్తం పాఠశాలలో 3వ తరగతి విద్యార్థులకు ఈనెల 16 నుంచి 18 వరకు ఈ సర్వే జరుగుతుందన్నారు. సంబంధిత పాఠశాల ప్రధానోపాద్యాయులు , సిబ్బంది సర్వేని విజయవంతం చేయాలని కోరారు.