ప్రకాశం: మార్కాపురం మండలం రాయవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందగా 28 మంది తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. బస్సులో సజీవ దహనమైన 14 మంది డీఎన్ఏని వైద్యులు పరీక్షిస్తున్నారు. నేడు పరీక్షలు పూర్తయిన అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నేటి సాయంత్రంలోపు మృతదేహాలను అప్పగించే అవకాశంవుంది.