ప్రకాశం: గిద్దలూరు మండలంలోని ముండ్లపాడు గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రోడ్డు ప్రమాదం గురించి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ప్రమాదం గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.