KKD: సామర్లకోట మండలం జి.మేడపాడులో మదిన లోవలక్ష్మి హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ కృష్ణ భగవాన్ తెలిపారు. ఇరుకుటుంబాల మధ్య సరిహద్దు తగాదా వివాదంగా మారి హత్యకు దారి తీసిందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.