కాకినాడ నగరపాలక సంస్థ 10వ సర్కిల్ శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ACB అధికారులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో శానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్ రూ.15 వేలు లంచం చేసుకుంటూ పట్టుపడ్డారు. అరవింద్ బట్టల దుకాణం ట్రేడ్ లైసెన్స్ మంజూరు చేసేందుకు అతని నుంచి లంచం డిమాండ్ చేశారు. అరవింద్ ఫిర్యాదుతో రాజేంద్రప్రసాద్ను ACB అధికారులు పట్టుకున్నారు.