KMM: కేవలం నిధులు ఉంటే సరిపోదని, పనుల నాణ్యతను ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని మంత్రి పొంగులేటి సూచించారు. మున్సిపల్ కౌన్సిలర్లు ప్రతిరోజూ తమ వార్డుల్లో 2 గంటల పాటు పర్యటిస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని మంత్రి శ్రీనివాసరెడ్డి నేడు పేర్కొన్నారు. ఎదులాపురంలో నూతన వార్డు సభ్యుల సన్మాన సభలో ఆయన మాట్లాడారు.