SKLM: శ్రీకాకుళంలోని సింహద్వారం వద్ద ఉన్న స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాల్ రావు 34వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదివారం పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజగోపాల్ రావు రాజకీయాల్లో ఒక మహోన్నత వ్యక్తి త్వమని కొనియాడారు. వరుసగా ఆరు పర్యాయాలు శ్రీకాకుళం ఎంపీగా సేవలందించారని.