AP: లడ్డూ వ్యవహారంపై టీడీపీ నేతలు విషం చిమ్మాలని చూస్తున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుమల లడ్డూపై చేసిన వ్యాఖ్యలకు.. సీఎం చంద్రబాబును సుప్రీం మందలించిందన్నారు. దేవాలయం లాంటి శాసనసభ, మండలిలోకి.. దేవుళ్ల చిత్రపటాలను ఎందుకు తీసుకెళ్లకూడదని ప్రశ్నించారు. చంద్రబాబు బూట్లు వేసుకునే శ్రీవారి విగ్రహాలు పలువురికి కానుకగా ఇచ్చారని విమర్శించారు.
Tags :