E.G: జిల్లా వైసీపీ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి నూతన పరిశీలకులను ఆదివారం నియమించింది. కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులుగా గొoదేశి శ్రీనివాసరెడ్డి, అనపర్తి తులసి కుమార్, రాజానగరం చందన నాగేశ్వర్, నిడదవోలు గిరజాలబాబు, గోపాలపురం తోట రామకృష్ణ, రాజమండ్రి సిటీ అద్దంకి ముక్తేశ్వరరావు నియమితులయ్యారు. ఈ నియామకంపై పార్టీ శ్రేణులు హర్షo వ్యక్తo చేశారు.