AP: సీఎం చంద్రబాబు మార్కాపురం ప్రజా వేదిక సభకు హాజరయ్యారు. వెలిగొండ ప్రాజెక్టులో ఫీడర్ కాలువ లైనింగ్ పనుల శంకుస్థాపన అనంతరం సభలో పాల్గొన్నారు. జిల్లా ఏర్పాటు అయ్యాక తొలిసారి మార్కాపురం జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు మంత్రులు గొట్టిపాటి, డీఎస్బీవీ స్వామి, నిమ్మల హెలిప్యాడ్ వద్ద సీఎంకు స్వాగతం పలికారు.