AP: సీఎం చంద్రబాబు రేపు మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. వెలిగొండ కెనాల్ పనులను చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం మార్కాపురంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు సభా ఏర్పాట్లను మంత్రి గొట్టిపాటి పరిశీలించారు.
Tags :