KDP: సర్పంచుల పదవీకాలం ముగిసిన తర్వాత గ్రామ పంచాయతీల దైనందిన పరిపాలన, అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి ప్రభుత్వం నియమించిన పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి నియమించారు. అందులో భాగంగా ఎర్రగుంట్ల మండలంలోని కలమల్ల, చిలంకూరు స్పెషల్ ఆఫీసర్గా ఎంపీడీవో వెంకటరమణయ్య శనివారం బాధ్యతలు చేపట్టారు.