BDK: తెలంగాణ వికలాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు ఇవాళ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు. స్కూటీలు, వీల్చెయర్లు, ట్రై సైకిళ్లు అందజేశారు. రూ. 28.70 లక్షల విలువైన ఉపకరణాలు 35 మందికి పంపిణీ చేశారు. అలాగే స్వయం ఉపాధి కోసం చెక్కులు ఇచ్చారు.