VZM: నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామంలో సుమారు రూ 80 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దాసరి కార్పొరేషన్ ఛైర్మన్, పీఏసీఎస్ అధ్యక్షుడు, సర్పంచ్ మాకేన నవీన్ పాల్గొన్నారు.