AP: రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని, దీన్ని ఎవరూ ఒక్క ఇంచ్ కూడా కదిలించలేరని CM చంద్రబాబు తెలిపారు. అమరావతికి చట్టబద్ధత కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తే YCP సభ్యులు రాలేదని.. ఆ పార్టీది 3 ముక్కలాట-3 రాజధానుల నినాదమని విమర్శించారు. YCP అని చెప్పుకోవడానికి కూడా ఆ పార్టీ నేతలు సిగ్గుపడాలంటూ దుయ్యబట్టారు.