KMM: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు ఖమ్మం చేరుకున్నారు. ఆయనకు పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు కార్యకర్తలు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం భారతరత్న మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి భూదాన్ భూముల బాధితులను పరామర్శించనున్నారు.