NLG: జిల్లా కార్యాలయంలో TSUTF సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు చావా రవి హాజరై మాట్లాడుతూ.. ఐదేళ్లకోసారి అమలు చేయాల్సిన వేతన సవరణను 8 ఏళ్లు అవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. గత ప్రభుత్వ 30 నెలలు ఆలస్యం చేసిందని, ఈ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని విమర్శించారు.