IPL 2026లో భాగంగా PBKSతో జరిగిన మ్యాచ్లో LSG ఓపెనింగ్ జోడీ మార్పుపై కెప్టెన్ రిషభ్ పంత్ స్పందించాడు. ఈ నిర్ణయం వెనుక పెద్ద కారణమేమి లేదని తెలిపాడు. ‘ఆయుష్ బదోనిని ఈసారి ఓపెనర్గా పంపించాం. స్వేచ్ఛగా ఆడేందుకు అతడికి అవకాశం ఇచ్చాం. అతడితో ఓపెనింగ్ చేయించాలని ముందే నిర్ణయించాం. టాప్ ఆర్డర్లో మరింత స్వేచ్ఛ ఇవ్వాలనే ఉద్దేశమే అందుకు కారణం’ అని వెల్లడించాడు.