హన్మకొండ రెడ్డి కాలనీలోని మాజీ కార్పొరేటర్ వీరగంటి రవీందర్ మాతృమూర్తి దశదిన కర్మకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలవేసిన నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఎర్రబెల్లి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, BRS నేతలు పాల్గొన్నారు.