NGKL : జిల్లాలోని రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. జిల్లాలోని సుమారు 2.5 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేడు రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. దీనికోసం ప్రభుత్వం రూ.103 కోట్లను విడుదల భూపాలపల్లి జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి కార్య క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని, బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాలకు ఈ నిధులను విడుదల చేయనున్నారు.