KMR: జిల్లాలో ఇంటర్ ఫలితాలు ఆదివారం ఉ.11 గంటలకు విడుదల కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది జిల్లా నుంచి ప్రథమ సంవత్సరంలో 9,013 మంది, ద్వితీయ సంవత్సరంలో 8,940 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలు ఎలా ఉన్నా ఒత్తిడికి లోనుకావద్దని అధికారులు తల్లిదండ్రులకు సూచించారు. ఫలితాల కోసం HIT TV APP చూడండీ.