KMR: బీబీపేటలోని వాసవి క్లబ్లో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి అధికారులు పాల్గొని రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కల్యాణ లక్ష్మి, సన్నబియ్యం బోనస్, మహిళా శక్తి బ్యాంక్, పెన్షన్ల వంటి సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. గ్రామాల్లోని ప్రధాన సమస్యలను గుర్తించలన్నారు.