NRPT: మరికల్లో ఈనెల 14న జరగనున్న అంబేద్కర్ శోభాయాత్రకు రావాలని మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు సూర్య మోహన్ రెడ్డిని అంబేద్కర్ యువజన సంఘం ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఆయన ఆశయాల సాధనలో భాగస్వాములు కావాలని మాజీ ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ గోప చెన్నయ్య, మాజీ సర్పంచ్ రామస్వామి పాల్గొన్నారు.