మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 14 వ డివిజన్లో కార్పొరేటర్ ఇమ్రాన్ షరీఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ వేడుకకు డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ గురువారం రాత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీలందరికీ ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతోపాటు తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కొత్వాల్, ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి ఉన్నారు.