MDK: ప్రెస్ అకాడమీ ఛైర్మన్ పదవి రెండేళ్లు పొడిగించిన సందర్భంగా టీయూడబ్ల్యూజే (IJU) రాష్ట్ర అధ్యక్షులు ఖాజా విరాహత్ అలీతో కలసి తూప్రాన్ డివిజన్ పాత్రికేయులు శ్రీనివాస్ రెడ్డిని సత్కరించారు. ఐజేయు మాజీ సభ్యులు బుక్క అశోక్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా మాజీ అధ్యక్షులు పూర్ణ రాజుగౌడ్, ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు పురం మహేష్ ముదిరాజ్, వెంకట్ పాల్గొన్నారు.