NZB: మోపాల్ మండలం నర్సింగ్ పల్లిలోని ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీ శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి, TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ రెడ్డి పాల్గొన్నారు.