ADB: బోథ్ మండలం గొల్లపూర్ గ్రామంలో నూతన హనుమాన్ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు సుధీర్ రెడ్డి, ఇర్ల అఖిల్, తుల శ్రీకాంత్, తుల హరీశ్, రాందాస్, సుగుణాకర్, తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.