VZM: డెంకాడ మండలం చింతలవలస పంచాయతీ జనసేన నాయకులు బూడి కృష్ణ రావు ఆధ్వర్యంలో 30 కుటుంబాలు వైసీపీ నుంచి జనసేనలో చేరారు. రెల్లివలస పంచాయతీలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. వీరికి భోగాపురంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నాగ మాధవి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.