MDK: రేగోడ్ మండలం ఆర్.ఇటిక్యాలలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సంతోష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల నివాస కలను నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ వినోద్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.