MHBD: బయ్యారంలోని రామాలయ ఫంక్షన్ హాల్లో నేడు అఖిలపక్ష నేతలతో జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. మాజీ జడ్పీ ఛైర్పర్సన్ ఆంగోతు బిందు, పలు పార్టీల నేతలు హాజరై మాట్లాడుతూ.. బయ్యారంను నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.