SDPT: కొమురవెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్ పనులు పూర్తయి నెలలు గడుస్తున్న రైల్వే స్టేషను ఇంకా ఎందుకు ప్రారంభించడం లేదని సీపీఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. సీపీఎం కమిటీ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ పరిశీలించారు. పోరాటాల ఫలితంగా ఏర్పాటు చేసిన స్టేషన్ బీజేపీ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.