BHNG: భువనగిరి మండలం అనాజిపురం గ్రామంలో జరిగిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ క్యామ మల్లేష్ హాజరయ్యారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డా. ర్యాకల శ్రీనివాస్, బాతుక అశోక్, ఎదునూరి చంద్రయ్య, తదితర నాయకులు పాల్గొన్నారు.