నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ బాధితుల వినతులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 40 మంది ఫిర్యాదుదారులు వివిధ సంబంధించిన ఫిర్యాదులు సమర్పించారు. ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ సంబంధిత అధికారులకు తక్షణ విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.