MNCL: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 19డివిజన్ పరిధి అండాలమ్మ కాలనీలోని ఈద్గాలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. కార్పొరేటర్ కాకుల వరలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం బ్లేడ్ ట్రాక్టర్తో ఈద్గా స్థలంలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రం చేశారు. రంజాన్ రోజున పెద్దసంఖ్యలో ముస్లిం సోదరులు ఈద్గాలో ప్రార్థనలు చేస్తారు.