GDWL: జిల్లా నేతువానిపల్లి శివారులో చిరుత దాడిలో ఒక లేగదూడ మృతి చెందింది. ఘటనా స్థలాన్ని FRO పర్వేజ్ అహ్మద్ సందర్శించి, పాదముద్రలను ధృవీకరించారు. రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వన్యప్రాణులకు హాని తలపెట్టవద్దని, రక్షణ చర్యలు చేపడతామని ఉన్నతాధికారులకు నివేదించారు.