భారత్తో సెమీఫైనల్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ క్రమంలో భారత కెప్టెన్ సూర్య మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే తాను ముందుగా బ్యాటింగే ఎంచుకునే వాడినని తెలిపాడు. ఎందుకంటే ఇలాంటి కీలక మ్యాచ్ల్లో ఛేజింగ్ చేయడం అంత తేలిక కాదన్నాడు. పెద్దగా మంచు ప్రభావం కూడా ఉండకపోవచ్చని చెప్పాడు. ఇది ఒక మంచి పిచ్ అని పేర్కొన్నాడు.