TG: నీటిపారుదల అధికారుకు మాజీ సీఎం KCR ఫోన్ చేశారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లే కాలువకు నీటిని వదల్లేదు. దీంతో ఆయా గ్రామాల పరిధిలో పంటలు ఎండిపోతున్నాయని ఉమ్మడి మెదక్ జిల్లా DCCB మాజీ డైరెక్టర్ అంజిరెడ్డి దృష్టికి రైతులు తీసుకువెళ్లగా… ఆయన KCRకు విన్నవించారు. దీంతో KCR నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి నీటిని విడుదల చేయించారు.