TG: లండన్లోని క్రొయిడాన్ ప్రాంతంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న నిజామాబాద్కు చెందిన సాయి శ్రీకర్ను వైద్యులు బ్రెయిన్ డెడ్గా నిర్ధరించారు. ఇతను పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ అగ్నిప్రమాదం నుంచి తప్పించుకున్న మరో విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.