TG: విద్యావిధానంలో కీలక మార్పులు తెస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇకపై పదో తరగతి పరీక్షలు ఉండవని స్పష్టం చేశారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం ఉంటుందని తెలిపారు. అంటే 10వ తరగతి వద్ద విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా, నేరుగా 12వ తరగతి వరకు ఒకే గొడుగు కింద చదువుకునేలా మార్పులు చేస్తున్నారు.