AP: YCP నేతలు వేంకటేశ్వరస్వామిని రాజకీయాలకు వాడుకుంటున్నారని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. గత పాలకుల హయాంలో తిరుమలలో అన్యమత ప్రచారం జరిగిందన్నారు. గతంలో భూమన కరుణాకర్ రెడ్డి ఏడు కొండల గురించి ఏ విధంగా మాట్లాడారో గుర్తుచేశారు. స్వామివారిని అడ్డం పెట్టుకొని రూ.కోట్లు దండుకున్నారని ఆరోపించారు.