TG: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు పెట్టారని ఆరోపించారు. తనకు అండగా నిలిచిన వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ కుట్రతోనే ఈ కేసు పెట్టారని చెప్పానని.. కోర్టు తీర్పుతో ఈ విషయం స్పష్టమైందని చెప్పారు.