AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో 21 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు విజయనగరం నుంచి కాకినాడకు బయల్దేరారు. అక్కడికి చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించనున్నారు. అనంతరం ఆస్పత్రిలో బాధితులకు ఆయన పరామర్శించనున్నారు. అలాగే, బాధిత కుటుంబాలను ఓదార్చనున్నారు.