గల్ఫ్ నుంచి భారీ ఎల్పీజీ లోడ్తో భారత్కు బయల్దేరిన మరో నౌక ‘జగ్ విక్రమ్’ హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. ఈనౌక గల్ఫ్ ఆఫ్ ఒమన్లోకి ప్రవేశించింది. మరికొద్ది రోజుల్లో ఇది భారత్కు చేరుకోనుంది. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత హర్మూజ్ను దాటిన మొట్ట మొదటి నౌక ఇదే.