బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబోలో క్రేజీ ప్రాజెక్టు రాబోతుంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ని ఏప్రిల్ 18 నుంచి మే 4 వరకు చేయనున్నారట. ఇందుకోసం ఓ ఇంటి సెట్ని కూడా వేశారట. అంతేకాదు ఈ షెడ్యూల్లోనే సల్మాన్తో ఒక వింటేజ్ సాంగ్ని ప్లాన్ చేశారట. ఇక ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నాడు.