TG: అంత్య పుష్కరాల్లో పోలీసులు ఏఐ డ్రోన్లను వినియోగించి 5 కిలోమీటర్ల వరకు పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే కాళేశ్వరంలో ఉన్న 150CC కెమెరాల ద్వారా పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ రూంను PSలో ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం సమస్యలు రాకుండా కాళేశ్వరం 3 వైపులా 250 ఎకరాల్లో 23 పాయింట్లను ఏర్పాటు చేశారు. సుమారు 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.