స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు అయిన సందర్భంగా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన కోసం కోట్ల మంది ఎదురుచూస్తున్నారు అని జనసేనాని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
కేరళలోని కొచ్చిలో జరిగిన పేలుళ్లతో రాష్ట్రం మొత్తం ఉళిక్కిపడింది. ఎర్నాకుళం జిల్లాలోని కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్లో జరిగిన మూడు పేలుళ్లలో ముగ్గురు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి తానే సూత్రధారిణని డొమినిక్ మార్టిన్ అనే
మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడు, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ రోజు ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
కోల్కతా ఈడెన్ గార్డెన్లో జరగబోయే భారత్-దక్షిణ ఆఫ్రికా మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడు అని పాక్ క్రికెటర్ మహ్మాద్ రిజ్వాన్ అన్నాడు. నవంబర్ 5 విరాట్ బర్త్డే మరింత ప్రత్యేకం కావాలని కోరుకున్నాడు. బెంగాల్ క్రికెట్ సంఘం 70 వేల కోహ్లీ ఫ
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇది షరతులతో కూడిన బెయిల్.
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటనపై అధికార అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో దీనిపై మరోసారి మంత్రి కేటీఆర్ స్పందించారు.
భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి వరుస బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేగుతోంది. మెయిల్ పంపిన.. ఆగంతకులు తొలుత రూ.20 కోట్లు, రెండోసారి రూ.200 కోట్లు ముడో సారి 400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలను చూపుతూ ఆయన దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్ కు కోర్టు ఆమోదం తెలిపింది.
తెలంగాణ అభివృద్ధి మోడల్ దిక్చూచి అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ (Telangana) అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ మోడల్పై ఆమె కీలకోపన్యాసం చేశారు.
ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్న ప్రియాంక.. మొదట అక్కడి మహిళలతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటారు.