5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ కీలక ప్రకటన చేసింది. నవంబర్ 30వ తేది వరకూ ఎగ్జిట్ పోల్స్పై నిషేధం విధించింది. అలాగే రాజకీయాలతో సంబంధం లేని వారి డబ్బులు సీజ్ చేసి ఉంటే వెంటనే వాటిని తిరిగి ఇచ్చేయాలని అధికారులకు ఆదేశాలు
నామినేషన్ సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్లో తాను విడాకులు తీసుకున్నట్లు ప్రకటించాడు. సచిన్ పైలట్ టోంక్ అసెంబ్లీ స్థానం నుండి నామినేషన్ దాఖలు చేస్తున్నప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్లో, అతను తన భార్య పేరు ముందు విడాకులు తీసుకున్నట్లు తెలిపాడు.
భారతీయుల డేటా హ్యాక్ అయ్యింది. అది కూడా 80 కోట్ల మందికి పైగా డేటా లీక్ కావడంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. ఐసీఎంఆర్ నుంచి ఈ డేటా లీక్ అవ్వడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. దేశంలోనే ఇప్పటి వరకూ జరిగిన డేటా లీక్ ఘటనల్లో ఇదే అతి పెద్దది
మెగా ఫ్యామిలీ మొత్తం ప్రస్తుతం ఇటిలీలో ఉంది. రేపటి వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి కోసం అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రెటీలు కూడా వెళ్లారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వెళ్లలేదు. దీంతో ఆయన ఫోటోను వరుణ్ తేజ్ పక్క
బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బుల్లితెరపైన తమ గ్లామర్తో మాయ చేసే అతి కొద్ది యాంకర్లలో ఈ ముద్దుగుమ్మ ఒకటి. అనసూయ, రష్మి, శ్రీముఖి తర్వాత తన అందాలతో కుర్రకారును కట్టిపడేస్తుంది.
మిస్ ఇండియా పోటీలో పాల్గొని, పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసి వైరల్ నటి దీక్షా సింగ్ అయింది. మోడల్గా, ఇన్ఫ్లుయెన్సర్గా బిజీగా ఉంటూ సినిమాల్లో కూడా నటిస్తోంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఉలన్ దుస్తుల్లో పోస్ట్ చేసిన ఫోజులు సోషల్ మీడియాలో రచ్
స్కిజోఫ్రెనియా ఒక మానసిక రుగ్మత. దీనితో బాధపడుతున్న వ్యక్తి సామాజిక, వృత్తిపరమైన రంగాలలో రోజువారీ పనిలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ రుగ్మత చాలా అరుదుగా కనిపిస్తుంది.
మరాఠా రిజర్వేషన్ల కోసం చేపడుతున్న నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. హింసాత్మక ఆందోళనలు చెలరేగడంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఆంక్షలు విధించడమే కాకుండా ఇంటర్నెట్, రవాణా సేవలను నిలిపివేశారు.
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా ఈ రోజు పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు పోటీ పడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బంగ్లా మొదట్లో మూడు కీలక వికెట్లు పడడంతో నెమ్మదించింది. ఇక మొత్తానికి 204 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది.