విజయనగరంలో రైలు ప్రమాద ఘటన జరిగి వారం రోజులు కూడా కాకుండానే యూపీలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సుహైల్ దేవ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో హైదరాబాద్లో జరగాల్సిన ఇండియన్ రేసింగ్ లీగ్ రద్దయ్యింది. ఈ రేస్ను చెన్నైకి మారుస్తున్నట్లుగా రేసింగ్ లీగ్ నిర్వాహకులు ప్రకటించారు.
నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. సరిగ్గా 2014 జూన్ 2 తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకల గురించి చాలా మంది పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది.
నేడు తెలంగాణలోని మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ప్రియాంక గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందే. అయితే ఆమెకు అనారోగ్యం వల్ల తానే పర్యటిస్తున్నట్లు రాహుల్ తెలిపారు.
త్వరలోనే ఎయిర్ ట్యాక్సీలో అందరికీ అందుబాటులోకి రానున్నాయి. రాబోయే ఐదేళ్లలో ఈ ట్యాక్సీల వినియోగం విపరీతంగా పెరగనుంది. చైనాకు చెందిన ఓ కంపెనీ ఈ ఎయిర్ ట్యాక్సీలను తయారు చేస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీకి 1200 ఆర్డర్ల వరకూ వచ్చాయి.
వన్డే వరల్డ్ కప్లో నేడు బంగ్లాదేశ్పై పాక్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో పాక్ విజయాన్ని పొందింది. మూడు వికెట్లకు లక్ష్యాన్ని ఛేదించడంతో నెట్ రన్ రేట్ను పాక్ జట్టు పెంచుకుంది. బా
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వల్ల ఇప్పటి వరకూ 9,800 మందికిపై దుర్మరణం చెందారు. అందులో 4 వేల మంది వరకూ చిన్నారులు ఉన్నారు. ఈ యుద్ధం కారణంగా ఎంతో మంది గాయాలపాలయ్యారు.
గ్రూప్ 1 ఆఫీసర్గా పనిచేసి, నటనా రంగంలో రాణించడం సంతోషాన్ని ఇస్తుందని అయితే దీనికోసం ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఒక్కొమెట్టు ఎలా ఎక్కారో ఆసక్తిగా వివరించారు వడ్లమని శ్రీనివాస్. తనకు ఇష్టమైన రచయిత ఎవరో, ఇండస్ట్రీలో తన మొదటి గురువు ఎవరో చెప్పారు